వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఆదివారం ముగిసిన చివరి టీ20లో భారత జట్టుకు తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు హార్ధిక్ పాండ్యా. ఈ మ్యాచ్కు ముందు అతడు గతనెల ఐర్లాండ్తో టీ20 సిరీస్లో కూడా కెప్టెన్గా పనిచేశాడు. ఐ
గత కొన్నాళ్లుగా ప్రయోగాల పేరిట ఓపెనింగ్ జోడీని మారుస్తున్న టీమిండియా యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, రుతరాజ్ గైక్వాడ్ వంటి వాళ్లు ఉండగా వారిని పక్కనబెట్టి రోహి�
గాయంతో సుమారు రెండు నెలలుగా ఆటకు దూరమైన టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ వెస్టిండీస్ పర్యటన నుంచి కూడా తప్పుకున్నాడు. ఇటీవలే కరోనా బారిన పడిన రాహుల్.. ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చినా వెస్టిండీస్కు వెళ�