ఆదిబట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ పరిధి కొహెడలో ఎగుమతి-దిగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్ శంకుస్థాపనకు వచ్చిన మంత్రి వాకిటి శ్రీహరికి శుక్రవారం మత్స్యకారుల నుంచి నిరసన సెగ తగిలింది. శంకుస్థాప�
రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక వసతులతో హోల్సేల్ చేపల మారెట్ను నిర్మించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
నిజామాబాద్ : నిజామాబాద్ పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన హోల్ సేల్ చేపల మార్కెట్ ను నిర్మించడానికి గల అవకాశాలపై అధ్యయనం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ అధికారుఉలను ఆదేశించారు. శుక్ర�