క్వింటా రూ.10,600 చొప్పున కొనుగోలు తెలంగాణ పంటకు జాతీయ స్థాయిలో డిమాండ్ ఖమ్మం వ్యవసాయం, మార్చి 21: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటకు ఆల్టైం రికార్డు ధర పలికింది. వారం రోజుల నుంచి రూ.10 వేల మార్కును దాటుకుంటూ
భైంసా, డిసెంబర్ 27: అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో పత్తి ధర పైపైకి చేరుతున్నది. గత కొంత కాలంగా క్వింటాల్ పత్తికి ఎనిమిది వేల పైచిలుకు ధర పలుకుతున్నది. సోమవారం నిర్మల్ జిల్లా భైంసాలో క్వింటాల్
తెల్ల బంగారం | ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి పంటకు రికార్డు స్థాయిలో ధర పలికింది. సోమవారం జరిగిన ఆన్ లైన్ బిడ్డింగ్ లో ఖరీదుదారులు మొదటి రకం పంటకు క్వింటాకు రూ.7,250 చొప్పున బిడ్ చేశారు.