నిమ్స్ వైద్యుడు తాను పనిచేస్తున్న వైద్యశాలకు తనవంతు చేయూతనిచ్చారు. మైక్రోబయాలజీ విభాగంలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ ఎంఎ పాటిల్ తన తండ్రి దివంగత అప్పారావు పాటిల్ జ్ఞాపకార్థం వీల్చైర్లను అంద
GST | వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)లో తాజాగా తీసుకొచ్చిన సంస్కరణలతో పేద, మధ్యతరగతి ప్రజలకు గొప్ప ప్రయోజనాలు చేకూరాయని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించుకొన్నది.
నగరంలోని గాంధీ ఆస్పత్రిలో పరిపాలన రోజురోజుకు గాడితప్పుతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడం మూలానా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వైద్యం కోసం వందల కిలోమీటర్ల దూరంనుంచి వచ్చే రోగులను స్ట్రెచర్పై తీసుక�
లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించి కక్షిదారుల పరస్పర సమ్మతితో కేసులను పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్వీ ఆర్ఆర్ వరప్రసాద్ అన్నారు.