వనస్థలిపురం ఏరియా దవాఖాన, వెల్నెస్ సెంటర్కు నెల రోజుల్లో మళ్లీ వస్తా.. అక్కడి సమస్య లన్నీ పరిష్కారం కావాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి వైద్యాధి కారులను ఆదేశించారు.
వెల్నెస్ సెంటర్లో సరిపడా మందులు లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టుల కు దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతోప�
తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న రంగాల్లో వైద్యం ఒకటి. మెరుగైన వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో పల్లెల్లో హెల్త్ వెల్నెస్ సెంటర్(పల్లె దవాఖాన
జవహర్నగర్, మార్చి:16: దంత వైద్యాన్ని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా ఏసీడీఎస్ పనిచేస్తుందని దక్షిణ భారత ఏరియా లెఫ్టినెంట్ జనరల్ ఎ.అరుణ్ తెలిపారు. జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలోన