ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నదని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేసి రాష్ట్రంలో ఆదర్శవంతమైన మార్పును తీసుకురావాలని రాష్ట్ర పంచాయతీ
మంత్రి జగదీష్ రెడ్డి | పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆకలిని పారద్రోలి.. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.