మత్స్యకారులకు సిరుల పంట పండుతున్నది. రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామంలోని చెరువుల వద్ద కుప్పలుకుప్పలుగా చేపల రాశులు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మిషన్కాకతీయ పథకంతో చేపట్టిన చెరువులు, కుంటల �
చేపలే చేపలు.. పల్లె లేదు. పట్టణం లేదు.. ఎక్కడ చూసినా మత్స్యాలే. అన్నీ రవ్వులు, బొచ్చెలు, బొమ్మెలు, జెల్లలే. ఒక్కోటి 2 నుంచి 10 కిలోల బరువు మీదే. నాడు వట్టిపోయి.. నేడు పుష్కలంగా నీళ్లున్న చెరువులు, కుంటలు, జలాశయాల్ల