హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ పరిధిలో క్రిస్టియన్ భవన్కు ప్రభుత్వం 2 ఎకరాలు కేటాయించిం ది. క్రిస్మస్లోపే ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలో ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం రైతులతో కలిసి పొలం దున్ని, నాటేశారు. అనంతరం మహిళా రైతులతో కలిసి పొలం -గట్లపై భోజనం చేశారు. మంత్రి తమతో భ�
Singareni | సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వీటిని వేలం వేయొద్దని సింగరేణి కార్మికులు సమ్మెకు దిగారు.
హైదరాబాద్: జులై 1 నుంచి రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. 1వ తేదీ నుంచి విద్యాసంస్థలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఎస్సీ, మైనారిటీ గురుకులాలపై మ
వెల్గటూర్: తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నదని రాష్ట్ర మంత్రి కొప్పల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి శివారులో రాష్ట్ర రహదారిని ఆనుకొన�