తెలంగాణ ఆర్టీసీలో రాజ్యం చేస్తున్న వెల్ఫేర్ కమిటీలను తక్షణం రద్దు చేయాలని, కార్మికుల చిరకాల డిమాండ్ అయిన విలీనాన్ని వెంటనే చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమ�
బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా బీసీ కులాల ఫెడరేషన్లకు సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ తెలిపారు.