ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రా ష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అ మలుపై వంద రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు.
నగర అభివృద్ధికి నాడు పీజేఆర్ చేసిన సేవలకు దీటుగా నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాంగటి �
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న మూడు సీట్లు కూడా ఆ పార్టీకి రావని తెలిపారు.