మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ పరిధిలోని మహా తేజ రైస్ మిల్లులో గురువారం జిల్లా తూనికల కొలతల అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా అధికారి రామకృష్ణ ఆధ్వర్యంలో వే బ్రిడ్జిన�
సీఎం కేసీఆర్ ప్రభు త్వం రైతులు పండించిన ప్రతి గింజకూ మద్దతు ధర దక్కాలని.. దళారుల చేతుల్లో అన్నదాత మోసపోవద్దని రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. ప్రతి గింజకూ మద్దతు ధర చెల్లించి కొనుగ�