నిజామాబాద్ జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో గురువారం వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో గంటపాటు వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రధాన రోడ్లతోపాటు పలు కాలనీల్లో రోడ్లు జలమయమయ్యాయి. ద
రాగల రెండు రోజులు రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతున్నది