Bird Nests | పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కల పెంపకంతో పాటు, పక్షి సంపదను పరిరక్షించే కార్యక్రమాలను చేపట్టేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలని పర్యావరణవేత్త నంబూరి కృష్ణం రాజు సూచించారు. ఇవాళ ఈశ్వరిపురి కాలనీ
Water trough | పశువుల నీటి తొట్టిని అధికారులు పట్టించుకోవడం లేదు. వేసవిలో నీటి తొట్టిలను అందుబాటులోకి తీసుకు వస్తే, పశువులకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు.