మున్నేరు ప్రకోపానికి ఐదు రోజులు గడిచిపోయాయి. కానీ దాని ముంపు ప్రాంత ప్రజల వెతలు తీరలేదు. వారి కాలనీల్లోని బురద తొలగలేదు. ఇక సర్కారు సాయం సున్నాగానే మిగిలిపోయింది. సీఎం వచ్చి చూశారు. రూ.10 వేల సాయం ఇస్తానన్న�
పదేండ్ల కిందట దర్శనమిచ్చిన డ్రమ్ములు, నీటి ట్యాంకర్లు మళ్లీ కనిపిస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీల్లో తాగునీటి ఎద్దడి నెలకొన్నది. కొన్ని ప్రాంతాల్లో ఐదురోజులకోసారి, మరికొన్ని చోట్ల వారానిక�