అలంపూర్ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన ఫైర్స్టేషన్ సమస్యల వలయంలో చిక్కుకున్నది. అక్కడ విధులు నిర్వర్తించలేమని సి బ్బంది పడుతున్న గోస వర్ణనాతీతం. గతంలో కేసీఆర్ హయాంలో అగ్ని ప్రమాదాల తక్షణ నివారణ కో సం �
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సరైన వసతులు కల్పించలేదని అర్జీదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కుర్చీలు వేయలేదని, మంచినీటి సౌకర్యం కల్పించలేదని అసహనం వ్యక్త�
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న భీమ్గల్.. సీఎం కేసీఆర్ చొరవ, రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. బల్దియాగా మారిన తరువాత మం�