నీటి పంపిణీలో ఎలాంటి ఆటంకం జరుగకుండా చూడాలని పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. తాగు నీటి సరఫరా కోసం చేపడుతున్న కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మేడ్చల్ మండలంలోని ఘన్�
మంగళవారం కూసుమంచి మండలం జీళ్లచెరువులోని మిషన్ భగీరథ ప్లాంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లక్షలాది మందికి తాగునీరు అందించే పాలేరు రిజర్వాయర్ను పరిశీలించి వివరాలు తీసుకున్నామన
‘రైతులు బాగుపడాలి. నిరంతర కరెంటు రావాలి. పనికిమాలిన ట్రిబ్యునళ్లు పోవాలి. ఏడాదిలో నీళ్ల పంపకాలు జరగాలి. మన దేశం ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదగాలి. అంటే దమ్మున్న ప్రభుత్వం రావాలి’ అని ముఖ్యమంత్రి క�