ఎగువ వర్షాలతోపాటు స్థానికంగా కురిసిన వానతో పాలేరు జలాశయానికి వరద నీరు పోటెత్తింది. వరద ప్రవాహం సోమవారం అర్ధరాత్రి నుంచి పెరుగుతుండడంతో ఆటోమెటిక్ గేట్ల నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. పాలేరు పూర్త
సాగర్ జలాశయంలో నీటి సామర్థ్యం తక్కువగా ఉన్నందున నీటి విడుదల చేసే విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు.