లక్నవరం | ములుగు : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట చేలు నీట మునిగాయి. చెట్లు విరిగి పడటంతో పలు చోట్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. జనజీవనం స్తంభించిపోయింది. కాగా, గోవ�
సీఎం కేసీఆర్ | మిషన్ కాకతీయ పథకంలో భాగంగా సీఎం కేసీఆర్ స్వయంగా పలుగు, పార పట్టి పూడికతీత పనులను ప్రారంభించిన జిల్లాలోని నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలోని రాసముద్రం (పెద్ద చెరువు) జలకళను సంతరించుకుంది.
బషీరాబాద్ : భారీ వర్షానికి జుంటి వాగుకు వరద నీరు పోటేత్తింది. జుంటి వాగు ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురువడంతో మంగళవారం వాగు పొంగి ప్రవహించింది. వాగు పారడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణిక�