గత పాలనలో గతితప్పిన కులవృత్తులను స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు గాడినపడేస్తున్నది. వివిధ ప్రోత్సాహకాలు అందిస్తూ వృత్తిపనులను నమ్ముకున్నవారి జీవితాలను నిలబెడుతున్నది. కేంద్ర సర్కారు కార్పొరేట్ సంస�
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే రజకుల అభివృద్ధి సాధ్యమని ఎంబీసీ కోకన్వీనర్, తెలంగాణ రజక సంఘాల సమితి ముఖ్య సలహాదారు కొండూరు సత్యనారాయణ, రాష్ట్ర చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, పురుషోత్తం వెల్లడించారు. ఈ మేరకు �
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వల్లనే రజకులు అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతున్నారని తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ కుమారస్వామి కొనియాడారు. బుధవారం నగరంలోని మే�
రామంతాపూర్ రజకుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణితో కలిసి ఆయన రజక సంఘ భవనాన్ని పరిశీలించారు