వరంగల్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న కేసులో మట్టెవాడ పోలీసులు మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని, కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు గురువారం మట్టెవాడ సీఐ గోపి వివరాలు వెల్ల�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. ఇలా భర్తీ చేసిన వాటిలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇవ్వడంతో పాత నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. ఇప్పటి వరకు కనీసం సగం ధాన్యం కూడా కొనలేదు. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల నిల్వలు పేరుకుపోతున్నాయి. వాతావరణం చల్లబడడంతో మాయిశ్చ