జిల్లాలో మూడో రోజూ గందరగోళం మధ్యనే గ్రామ, వార్డు సభలు జరిగాయి. గురువారం పలు మండలాలు, మున్సిపాలిటీల్లో సభలు కొనసాగగా.. తమ పేర్లు రాలేదంటూ అనేక మంది అధికారులను ఎక్కడికక్కడ నిలదీశారు. అర్హులను విస్మరించి పైర
ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి దరఖాస్తును తీసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులకు సూచించారు. షాద్నగర్ పట్టణంలోని 11, 22వ వార్డులో నిర్వహించిన వార్డు సభలను, సభల వద్ద ఏర్పాటు చేసిన జాబితాల�
నిరసనలు, నిలదీతల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్రం ప్రభుత్వం ఈ నెల 24 వరకు గ్రామ, వార్డు సభలు (Ward Sabha) నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా నాలుగు పథకా�