హాజరు కానున్న 3536 మంది విద్యార్థులుమే 1 నుంచి వార్షిక పరీక్షలుభూపాలపల్లి రూరల్, ఏప్రిల్4:రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మే 1వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో కొవిడ్
కార్పొరేషన్ ఎన్నికల కోసం వేగంగా కసరత్తుగ్రేటర్లో ఓటర్ల గుర్తింపు షురూఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు కోసం షెడ్యూల్ విడుదల12 రోజుల్లో పూర్తికానున్న ప్రక్రియవరంగల్, ఏప్రిల్ 3 : గ్రేటర్ వరంగల
గౌరెల్లి-కొత్తగూడెం వరకు 30వ జాతీయ రహదారినాలుగైదు రోజుల్లో విడుదల కానున్న గెజిట్ఎంపీ మాలోత్ కవిత చొరవతో గ్రీన్సిగ్నల్తగ్గనున్న 100 కిలోమీటర్ల దూరంమహబూబాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్�
కరోనా కట్టడికి నిబంధనల పాటింపే మొదటి మందుఅవగాహన చర్యలు విస్తృతం చేసిన వైద్యారోగ్య శాఖసహకరిస్తున్న పోలీసు, మున్సిపల్ శాఖలుసెలవులు లేకుండా ఏప్రిల్ నెల మొత్తం పరీక్షలు, వ్యాక్సినేషన్ విధులుఒక్క రోజు�
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యధర్మసాగర్, ఏప్రిల్ 2 : ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్, డీ1 ఉప కాల్వ అనుబంధంగా ఉన్న చివరి ఆయకట్టు వరకూ సాగు నీరు అందజేస్తామని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర�
గీసుగొండ, ఏప్రిల్ 2 : కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు లక్ష్మీనర్సింహస్వామి సతీసమేతంగా విశ్వనాథపురం గ్రామంలోని శివాలయానికి పారువేటకు చేరుకున్నారు. అక్కడ అర్చకుల�
ఘనంగా ప్రారంభమైన ఉర్సుప్రత్యేక ప్రార్థనలు చేసిన మత గురువులుదర్గాకు పోటెత్తిన భక్తులుదామెర, ఏప్రిల్ 2 : మండలంలోని ఓగ్లాపూర్ సైలానీబాబా గంధం ఉత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. సైలానీబాబ
పరకాల/ దామెర/ ఆత్మకూరు, ఏప్రిల్ 2 : పరకాల నియోజకవర్గంలో చారిత్రక కట్టడాలు ఉన్నాయని, వాటిని వెలికి తీసి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక
స్టేషన్ ఘన్పూర్/ పాలకుర్తి రూరల్/ బచ్చన్నపేట, ఏప్రిల్ 1: కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, నిబంధనలు పాటించని వారిపై జరిమానా విధిస్తామని �
గీసుగొండ, ఏప్రిల్ 1 : కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి రథోత్సవం గురువారం రాత్రి కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని రథాన్ని అర్చకులు ఉదయం పూజలు చేసి, ప్రత్యేకంగా అలంకరించారు. భూ, నీలాదేవీ సమేత లక్ష్మీనర్