3 లక్షల మంది భక్తుల హాజరుహసన్పర్తి, ఏప్రిల్ 1 : ఎర్రగట్టు గుట్ట వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు వేద పండితు�
నాడు సాగునీరు లేక సాగని ఎవుసంపనుల్లేక పట్టణాలకు వృత్తిదారుల వలసపొట్టకూటి కోసం అక్కడా నానా కష్టాలుస్వరాష్ట్రంలో లింగాలఘనపురం సస్యశ్యామలంఊపిరిలూదిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలుగోదావరి జలాలతో నిండ�
వరంగల్ చౌరస్తా, మార్చి 31: వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రేడియాలజీ సెంటర్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోమ్లలో తనిఖీలు చేసేందుకు వరంగల్ అర్బన్ జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ కే లలితా�
నడక పోటీల్లో తిమ్మాపురం జడ్పీపాఠశాలఉపాధ్యాయుడి ప్రతిభజాతీయ స్థాయి టోర్నమెంట్కు ఎంపికసంగెం, మార్చి 29: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. దానిని ఆచరణలో పెట్టి ఆరోగ్యంగా ఉండడానికి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయు�
పోచమ్మమైదాన్, మార్చి 29 : వరంగల్ ములుగు రోడ్డులోని శ్రీవాసవీమాత ఆలయంలో దాదాపు ఎనిమిది లక్షల పార్ధీవ లింగాలకు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాసర పీఠాధిపతి నిర్మల అంబయ్యశాస్త్రి ఆశ్రమంలో నిర్మించ
నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డిపాకాల, రంగాయ ప్రాజెక్టు వద్ద రెండో మోటర్ ట్రయల్ రన్ ప్రారంభంనర్సంపేట, మార్చి 29 : రైతుల పంటలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని నర్సంపేట ఎమ్
గ్రామాల్లో జోరుగా నిర్మాణాలుభూగర్భజలాల అభివృద్ధికి ప్రత్యేక కృషిప్రభుత్వ ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న ప్రజలుజిల్లాలో పూర్తయినవి 43,188, వివిధ దశల్లో ఉన్నవి10,259..నర్సంపేట రూరల్, మార్చి28: భూమిపై
చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్బాల వికాస సేంద్రియ ఉత్పత్తుల మేళా ప్రారంభంసుబేదారి, మార్చి 28 : సుస్థిర సేంద్రియ వ్యవసాయంతో అనేక లాభాలు ఉంటాయని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బాల వి�
దామెర, మార్చి 28 : మండలంలోని కోగిల్వాయిలో శ్రీచంద్రగిరి చెన్నకేశవస్వామి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. డప్పు చప్పుళ్లు, వేదమంత్రాల మధ్య జరిగిన స్వామి కల్యాణాన్ని చూసేందుకు వరంగల్, హన్మకొండ, హైదరాబా�