విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి అదనపు కలెక్టర్ హరిసింగ్ రాయపర్తి, వర్ధన్నపేటలోని టీకా కేంద్రాల పరిశీలన రాయపర్తి, సెప్టెంబర్ 18 : కరోనా వ్యాక్సినేషన్ ప
చెన్నారావుపేట, సెప్టెంబర్ 18: జిల్లాలోని పలు గ్రామాల్లో శనివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చెన్నారావుపేట ఎంపీపీ బదావత్ విజేందర్ సమక్షంలో మండలంలోని ధర్మాతండాలో అధ్యక్షుడిగా
నర్సంపేట/ఖానాపురం/పర్వతగిరి/దుగ్గొండి/సంగెం/మట్టెవాడ, సెప్టెంబర్ 18: జిల్లాలోని పలు గణేశ్ మండపాల వద్ద శనివారం నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. నర్సంపేట నెహ్రూనగర్లో ఐఎంఏ నర్సంపేట అధ్యక�
నేడు గణేశ్ నిమజ్జన వేడుకలు చెరువుల వద్ద తెప్పలు, క్రేన్లు సిద్ధం ఊరూరా అధికారుల పర్యవేక్షణ ఉర్సు చెరువును పరిశీలించిన సీపీ తరుణ్జోషి కరీమాబాద్, సెప్టెంబర్ 18: జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగే వినాయక వ�
తెలంగాణ ప్రభుత్వంతో కిటెక్స్ కంపెనీ ఎంవోయూ 150 ఎకరాల్లో రూ.వెయ్యికోట్లతో పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా 9వేల మందికి ఉపాధి హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందం పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి, ఎమ్�
రెడ్డి రత్నాకర్రెడ్డి పరిశోధన నర్మెట, సెప్టెంబర్ 18: మండంలోని వెల్దండ గ్రామానికి గొప్ప చరిత్ర ఉందని ప్రముఖ చరిత్రకారుడు రెడ్డి రత్నాకర్రెడ్డి వివరించారు. ఈ మేరకు పరిశోధన చేస్తున్న ఆయన శనివారం గ్రామంల
మానవ మృగం బలవన్మరణం చిన్నారి చైత్ర ఉసురు తీసిన కామాంధుడి ఆత్మహత్య రైలుకు ఎదురెళ్లి అంతం చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల- నష్కల్ రైల్వే స్టేషన్ల మధ్య ఘటన స్టేషన్ ఘన్పూర్/చిల్పూర్/కాజీపేట/వరంగల్ చౌర�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం 18 సంవత్సరాలు నిండిన వారందరికీ టీకాలు వేయనున్న వైద్యసిబ్బంది దుగ్గొండి,
చెన్నారావుపేట/గీసుగొండ/కరీమాబాద్/వర్ధన్నపేట/రాయపర్తి, సెప్టెంబర్ 16: పోషణ మాసోత్సవ వేడుకలను జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్
వాడవాడలా అన్నదాన కార్యక్రమాలు పోచమ్మమైదాన్/కరీమాబాద్, సెప్టెంబర్ 16: దేశాయిపేటరోడ్డులో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వర్తక సంఘం శాశ్వత అధ్యక్షుడు ఆడెపు రవీందర్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు కొనసాగుత
ఇతర రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి ఎస్కే పట్నాయక్ రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే పెరిగిన నీటి వనరులు: వీసీ ప్రవీణ్రావు వ్యవసాయ యూనివర్సిటీ(హైదరాబాద్), సెప్టెంబర్ 16: ప్రతి