బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏనాడైనా పట్టించుకున్నారా? కులవృత్తులను ఆగం చేసిన చరిత్ర మీది కాదా..? గౌడ కులస్తులకు రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే.. కమలాపూర్లో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కమ
ఎంజీఎం, సీకేఎం దవాఖానలో కలెక్టర్ గోపి విస్తృత పర్యటన కొవిడ్ వార్డు, ఆక్సిజన్ ప్లాంట్ పరిశీలన మౌలిక వసతులపై ఆరా పలు విభాగాల అధిపతులతో సమీక్ష మెరుగైన సేవలు అందించాలని ఆదేశం సమస్యల పరిష్కారానికి చర్యల�
దళితబంధును అడ్డుకుంటే ప్రతిపక్షాలకు బుద్ధి చెపుతాం తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్మాదిగ హనుమకొండ, సెప్టెంబర్ 22: దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ మనసు న్న మా
పల్లె, పట్టణ ప్రగతిపై ప్రత్యేక దృష్టి పంటల మార్పిడిపై అవగాహన కల్పించేందుకు ప్రణాళిక ఆయిల్ పామ్ సాగులో రైతులకు ప్రోత్సాహం పత్తి, ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు వంద శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంగ
కాలగర్భంలో కలిసిపోతున్న కాకతీయుల కళా సంపద.. జనగామ జిల్లాలో అనేక అపరూప కట్టడాలు పట్టించుకోని పురావస్తు శాఖ అధికారులు పరిరక్షణకు చర్యలు చేపట్టాలని స్థానికుల వేడుకోలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కాకతీయ రా
జిల్లాలో వేగంగా వ్యాక్సినేషన్ పలు గ్రామాల్లో వందశాతం పూర్తి వరంగల్ డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ వరంగల్ చౌరస్తా/వర్ధన్నపేట, సెప్టెంబర్ 21: జిల్లావ్యాప్తంగా మంగళవారం 2919 మందికి కరోనా వ్యాక్సిన్ వేసి�
పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల, సెప్టెంబర్ 21: టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలని, వారే పార్టీకి పట్టుగొమ్మలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ
కొండా లక్ష్మణ్ ఆశయాలకనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి ప్రభుత్వ విప్ దాస్యం వినయ్భాస్కర్ న్యూశాయంపేట, సెప్టెంబర్ 2
ఏడేండ్లలో ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు కుల, చేతి వృత్తులకు పూర్వవైభవానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ముఖ్యమంత్రి ముందుచూపుతోనే పల్లెలన్నీ జలకళ మంత్రి ఎర్రబెల్లి దయ
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు రాయపర్తి, సెప్టెంబర్ 21 : రాష్ట్రంలోని రైతుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు తండ్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మండల కేంద్రంలోని �
మేడారంలో శాశ్వత పనులకు ప్రతిపాదనలు పంపండి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష మంత్రి సత్యవతిరాథోడ్ 2022 ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జాతర నిర్వహణకు ఆలయ పూజారుల నిర్ణయం ములుగుటౌన్, సెప్టెంబర్ 21: మేడారం సమ్�
వృద్ధాప్య పింఛన్ అర్హత వయసు 57 ఏళ్లకు తగ్గింపుతో వెల్లువలా అర్జీలు అర్హుల నుంచి ఆన్లైన్ ద్వారా ఆగస్టు 31 వరకు స్వీకరించిన అధికారులు అత్యధికంగా రాయపర్తి మండలం నుంచి 1,804 అతి తక్కువగా నల్లబెల్లి నుంచి 886 గ్ర