khaja Moinuddin| అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ను పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారని తెలిసిందే. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నలుగురు దుండగులు ఖాజా మొయిజుద్దీన్ ఇంటి సమీపంలో ఉదయం �
Lawyer khaja moinuddin | దుండగుల చేతిలో హత్యకు గురైన ఖాజా మొయినుద్దీన్ కేసు దర్యాప్తు చేయడం కోసం సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ డీజీపీ సీవీ ఆనంద్కు లేఖ కూడా రాసింది.
Khaja Mohijuddin | దుండగులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రగాయాలైన ఖాజా మొయిజుద్దీన్ ఆస్పత్రిలో చికిత్ప పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో మా తండ్రి వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడేందుకు కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న�
Khaja Mohijuddin | అడ్వకేట్ ఖాజా మొయిజుద్దీన్ తన కారు వద్దకు వెళ్లి డోర్ తీస్తుండగా దుండగులు వెనుక నుంచి ఓ మరో కారులో వేగంగా వచ్చి మొహినుద్దీన్ను ఢీకొట్టి పారిపోయారు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన ఖాజా మొయిజుద్దీన్ ఆస్ప
వారిది నిరుపేద మైనార్టీ కుటుంబం.. ఎవరూ పెద్దగా చదువుకోలేదు.. మాఫీ ఇనాంగా వచ్చిన భూమిని కౌలుకు ఇచ్చి ఉపాధి కోసం హైదరాబాద్కు వలస పోయారు.. ధరలు పెరగడంతో ఆ భూములపై ఓ రియల్టర్ కన్నుపడింది.. సదరు నిరుపేద మైనార్�
మతపరమైన, సామాజిక, ఆర్థిక ప్రాము ఖ్యం కలిగిన వక్ఫ్ ఆస్తులను నియంత్రించడానికి, రక్షించడానికి భారత ప్రభుత్వం కృషిచేస్తున్నది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు 195 4- వక్ఫ్ చట్టం పునాది వేసింది. కాలక్రమేణా, పాలనను మెర�
వక్ఫ్ భూముల పేరిట రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గడిచిన నాలుగు నెలలుగా నగరంలో ప్రధానంగా మేడ్చల్ జిల్లా పరిధిలో పలు సర్వే నంబర్లను సర్కారు నిషేధించింద�
ఆదాయ మార్గాలను పెంచుకోవడంపై వక్ఫ్ బోర్డు దృష్టి సారించింది. ఈ మేరకు వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ మసి ఉల్లా ఖాన్ ఆధ్వర్యంలో శనివారం కొనసాగిన వక్ఫ్ బోర్డు సమావేశం పలు కీలక తీర్మానాలు చేసింది. సమావేశం