Waqf Board Bill | వక్ఫ్ బోర్డు రద్దు బిల్లుకు నిరసనగా ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు ఆదివారం నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాలలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు.
వక్ఫ్ సవరణల బిల్లు ఆగమేఘాల మీద లోక్సభ ఆమోదం పొందడం బీజేపీ సర్కారు ప్రాధాన్యాలకు అద్దం పడుతున్నది. సొంతంగా బలం లేకపోయినా మిత్రపక్షాల మద్దతుతో నెట్టుకురావచ్చన్న ధీమా అడుగడుగునా కనిపించింది.
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా చండ్ర�
వక్ఫ్ (సవరణ) బిల్లుపై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) రూపొందించిన నివేదిక సోమవారం లోక్సభ ముందుకు రానున్నది. జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్, సభ్యుడు సంజయ్ జైశ్వాల్ సోమవారం లోక్సభలో �
ఏఐసీసీలో మల్లికార్జున ఖర్గే ఒక బొమ్మ మాత్రమేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ను వాడుకున్నట్టే నేడు ఖర్గేను వాడుకుంటున్నారని ఆరోపించారు.