Waqf Bill | పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు-2024 (Waqf Amendment bill-2024)పై అధ్యయనానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (JPC)ని కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి చైర్మన్�
Kiren Rijiju | జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు 21 మంది లోక్సభ ఎంపీల పేర్లను కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) ఇవాళ లోక్సభకు తెలియజేశారు.