నీట్ పేపర్ లీక్ ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో 26 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న వాంగ్చుక్ గురువారం అర్ధరాత్రి దీక్ష విరమించారు.
దేశంలో అధ్వాన్నంగా తయారైన విద్యావ్యవస్థ, ప్రశ్నా పత్రాల లీకేజ్కు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ)తో కలిసి సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష శనివారం ఏడో రోజుకు చేరుకుంది.