కాటన్ చీరల తయారీ కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర ంలో సోమవారం పవర్లూమ్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. నిరవధిక సమ్మెతో కాటన్ పవర్లూమ్ పరి�
యూనివర్సిటీల అనుబంధ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్లు, గెస్ట్ ఫ్యాకల్టీకి ఇచ్చిన వేతనపెంపు హామీని అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ భీమ్గల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఎంప్లాయీస్ ఆండ్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ఆద్వర్యంలో కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు 30శాతం పెంచాలని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు కోరారు. కార్మికుల వేతనాలు పెంచాలని ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్క�