ఈహెచ్ఎస్ ట్రస్టు లేదు.. మార్గదర్శకాల్లేవు.. వేతన కోతలా..? అంటూ ఉద్యోగ వర్గం ప్రశ్నించడంతో సర్కార్ ఉలిక్కిపడ్డది. ఆగమేఘాల మీద 1.5 శాతం కోత విధించడం బూమరాంగ్ కావడంతో నష్టనివారణ చర్యలు చేపట్టింది.
మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో కోతలు విధించేందుకు సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు మహిళా సెక్యూరిటీ గార్డులు, ఎలక్ట్రీ�