మనిషి చనిపోతే కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అమానవీయంగా ప్రవర్తించిన దారుణ సంఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కొడుకు కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది.
Vykuntadham cemetry | చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించి తుది వీడ్కోలు పలికే ప్రదేశం వైకుంఠధామం. ఇప్పటి దాకా మనిషి తనువు చాలిస్తే ఊరు చివర, వ్యవసాయ భూముల్లోనో