ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా ప్రభుత్వం రైతులను అనాథలుగా వదిలేసిందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మొగుళ్ల శ్రీనివాస్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల
వలిగొండ మండలంలోని కేర్చిపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ మండల మహిళా విభాగం అధ్యక్షురాలు మద్దెల మంజుల అన్నారు. ఈ మేరకు శుక్రవారం గ్రామ మహిళలతో కలిసి యాదగిరిగుట్ట డ
Voligonda | యాదాద్రి భునగిరి జిల్లాలోని వలిగొండలో (Voligonda) కారు బీభత్సం సృష్టించింది. వలిగొండలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి మూడు దుకాణాల షెటర్లను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రంగ
ధర్మారెడ్డి కాల్వ| భువనగిరి: జిల్లాలోని వలిగొండ మండలంలో ఉన్న ధర్మారెడ్డి కాల్వకు గండి పడింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో మండలంలోని సంగెం వద్ద కాలువ తెగిపోయింది. దీంతో వరద నీరు పంట పొలాల్లోకి చేరిం�