కొండగట్టు ఆలయంలో చోరీ కేసులో ప్రధాన నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23న హనుమాన్ ఆలయంలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో కర్ణాటక రాష్ర్టానికి చెందిన ప్రధాన నిందితులైన ర�
నిజామాబాద్ నగరంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో జిల్లాస్థాయి ఇన్స్పైర్, వైజ్ఞానిక ప్రదర్శన సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. సమాచారం, టెక్నాలజీ, పర్యావరణం, గణితం తదితర అంశాలపై 415 ప్రయోగాలను ప్రదర్శించగా, జ�