Doctor Vishal | న్యాయ వ్యవస్థ, మానసిక ఆరోగ్య రంగాల మధ్య మైత్రీని బలోపేతం చేయడం ద్వారా సమసమాజాన్ని నిర్మించగలుగుతామని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో ఎలక్టోరల్ అధికారులదే కీలక పాత్ర అని, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.