ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత పతకాల జోరు శుక్రవారం కూడా కొనసాగింది. గురువారం నలుగురు మహిళా బాక్సర్లు పసిడి పతకాలతో మోత మోగించగా పురుషుల 50 కిలోల విభాగంలో విశ్వనాథ్ సురేశ్ కూడా స్వర్ణంతో మెర
ఏషియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. శనివారం జరిగిన పురుషుల 50కిలోల క్వార్టర్స్లో యువ బాక్సర్ విశ్వనాథ్ సురేశ్ 5-0 తేడాతో ప్రపంచ చాంపియన్ సాంజార్ తశ్క