మహబూబ్నగర్-మునీరాబాద్ రైల్వే లైన్ పనులు స్లోగా సాగుతున్నాయి. ప్రజలకు సులభతర ప్రయాణానికి కేంద్ర ప్రభుత్వం 1997లో నూతనంగా లైన్ నిర్మించాలని తలపెట్టగా.. తెలంగాణలో పను లు పూర్తయినా కర్ణాటకలో 30 ఏండ్లుగా న�
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో (Visakha Express) దుండగులు చోరీకి యత్నించారు. అయితే రైల్వే పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో దుండగులు పారిపోయారు.