పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా బీజేపీపై ఆదివారం మరింత తీవ్రంగా విరుచుకుపడ్డారు. లంచం తీసుకుని లోక్సభలో ప్రశ్నలు అడిగినట్లు తనపై వచ్చిన ఆరోపణలపై క్రిమినల్ కేసులు పెట్టే యోచనలో బీజేపీ ఉందన
Nishikant Dubey | టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రాను ఎవరూ కాపాడలేరని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ చేపట్టింది