న్యూఢిల్లీ, డిసెంబర్ 4: సీనియర్ జర్నలిస్టు వినోద్ దువా (67) శనివారం కన్నుమూశారు. దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో ఢిల్లీలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమించడంతో సాయంత్రం 5 గంటలకు
న్యూఢిల్లీ : సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా (67) శనివారం మరణించారు. ఢిల్లీ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న దువాకు ఈ ఏడాది ఆరంభంలో కొవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకింద�