పల్లెల్లో తాగునీటి కష్టాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. చాలాచోట్ల రోజుల తరబడి నీళ్లు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో మహిళలు రోడ్డెక్కుతున్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్ల�
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్పూర్ గ్రామ శివారులో కర్ణాటక బస్సు బైక్ను ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని మంగళవారం పరిసర గ్రామాల ప్రజలు, బంధువులు ఆందోళన చేపట్టారు.
Sangareddy | రోడ్డు ప్రమాద బాధితులకు(Road accident victims) న్యాయం చేయాలంటూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన (Villagers concern)చేపట్టారు. గ్రామస్తుల నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వివరాల్లోకి వెళ్తే..