విలేజ్ రెవెన్యూ అసిసెంట్ల్ల (వీఆర్ఏ) (వారసుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీఆర్ఏ వారసుల ఉద్యోగ కల్పనే ప్రధాన ఎజెండాగా శనివారం వీఆర్ఏల కీలక సమావేశాన్ని నిర్వహించారు
మొన్నటి వరకూ గ్రామ రెవెన్యూ సహాయకులుగా ఉన్నవారంతా సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 20,555 మంది వీఆర్ఏలను తెలంగాణ సర్కారు క్రమబద్ధీకరించింది. ముఖ్యమంత్రి కేస�
తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా సర్కారు వీఆర్ఏలకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో పని చేస్తున్న 23 వేల మందిని క్రమబద్ధీకరిస్తామంటూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోగా, దశాబ్దాల కల సాకారమవుతున్నది.