పల్లె ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు అధికారుల నిర్లక్ష్యంతో కళావిహీనంగా మారాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి జిల్లాలోని 335 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్
ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం వేములవాడ మండలం చింతల్ఠాణా, ఆరెపల్లిలో కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆది శ�
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు వద్ద ఉంటుందీ కంచెర బావి. వందేళ్ల కింద ఓ ఈ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చి, బావులు, చెరువులు, కుంటలు ఎండిపోయాయి.