శనివారం వైకుంఠ ఏకాదశి. తర్వాత రెండు రోజులు వరుసగా సెలవులు. దీంతో శ్రీశైల (Srisailam) మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం నుంచి మూడు రోజులపాటు ఆర్జిత
Minister Errabelli Dayakar rao | వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన సోమవారం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి పోటెత్తిన భక్తులు టీటీడీకి భారత్ బయోటెక్ 2 కోట్ల విరాళం హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైక�
Tirumala | తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి 12.05 గంటలకు వైకుంఠ ద్వారం తెరుచుకున్నది.
తిరుమల : ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకూ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం నిర్వహించనున్న సందర్భంగా శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ దేవస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించింది . �
Bhadrachalam | దక్షిణాది అయోధ్య భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రోజుకో రూపంలో శ్రీరామచంద్రుడు దర్శనమివ్వనున్నారు.