కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఐ ఏజీఎం అలీముద్దీన్ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఆయన ము
ఎన్నికల ముంగిట ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రధాని మోదీ ఆరాటపడుతున్నారు. ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.