ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన బీభ త్సం సృష్టించింది. శుక్ర, శనివారాల్లో కురిసిన వానకు మామిడికాయలు నేలరాలాయి, పంటలు దెబ్బతిన్నాయి, విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. ఇంటి పై కప్పు రేకులు లేచిపోయ
పంచమి తిథి శుభ ముహూర్తాన సీఎం కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సిట్టింగ్లకే అవకాశం ఇవ్వడంతో