Talasani Srinivas yadav | హైదరాబాద్ నగరంలో మరో ఫుట్ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. పాదచారుల భద్రత కోసం ఎర్రగడ్డలో నూతనంగా నిర్మించిన ఫుట్ఓవర్ బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించి నగరాల్లో మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందు కు చేపట్టాల్సిన చర్యలపై ఆన్లైన్ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా జరగనున్న మెట్రో నగరాల సదస్సులో మేయర్ విజయలక్ష్మి ప్రసంగ
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు సతీమణి విజయలక్ష్మి పార్ధీవ దేహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి పంచాయతీ రాజ్ శాఖ మంత�