మంత్రి తలసాని | తెలంగాణ విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాల టర్నోవర్ను రాబోయే 3 సంవత్సరాలలో రూ.1500 కోట్ల లక్ష్యాన్ని సాధించే విధంగా సమగ్ర కార్యాచరణనురూపొందించాలని పశుసంవర్ధక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ �
టూరిజం ప్లాజా (Tourism Plaza) లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) మార్కెట్లోకి 23 విజయ ఉత్పత్తులను (Vijaya Products) విడుదల చేశారు.