Trains Cancel | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా కంటకాపురం వద్ద రైలు ప్రమాదం జరుగడంతో విశాఖపట్నం- రాయ్ పూర్ మధ్య తిరిగే ప్యాసింజర్ రైళ్లను సోమవారం రద్దు చేశారు. కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లను దారి మళ్లించా�
అమరావతి : కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతిరాజుపై రెండు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంబోడికొండపై కోదండరాముని ఆలయ పునర్నిర్�