ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని విదర్భ సొంతం చేసుకుంది. బెంగళూరులోని సీవోఈలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు.. 38 పరుగుల తేడాతో సౌరాష్ట్రను ఓడించి తమ తొలి హజారే ట్రోఫీని కైవసం చేస�
విజయ్ హజారే వన్డే టోర్నీలో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం విదర్భ, సౌరాష్ట్ర మధ్య ఫైనల్ జరుగనుంది. టోర్నీలో సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఇరు జట్లు టైటిల్పై కన్నేశాయి. సౌరాష్ట్ర ముచ్చటగా మూ
విజయ్ హజారే వన్డే టోర్నీలో పంజాబ్ ఒక్క పరుగు తేడాతో ముంబైపై ఉత్కంఠ విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 217 పరుగుల లక్ష్యఛేదనలో ముంబై 26.2 ఓవర్లలో 215 స్కోరుకు ఆలౌటైంది.
విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా నాలుగు ఓటములు ఎదుర్కొన్న హైదరాబాద్ శనివారం చండీగఢ్తో జరిగిన పోరులో 136 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత స్టార్ బ్యాటర్ త
రానున్న విజయ్ హజారే వన్డే టోర్నీ కోసం ఎంపిక చేసిన పంజాబ్ జట్టులో స్టార్ క్రికెటర్లు శుభ్మన్గిల్, అభిషేక్శర్మ, అర్ష్దీప్సింగ్ చోటు దక్కించుకున్నారు. ప్రతీ ఒక్కరు దేశవాళీ టోర్నీలో ఆడాల్సిందేన�