తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుని, కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రిగా పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగ�
సబ్బండ వర్గాల పోరాటం, వేలాది మంది విద్యార్థుల త్యాగం, ముఖ్యంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పాలకవర్గం కదిలి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించిన రోజుకు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సంద
2009, డిసెంబర్ 9- తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన రోజు. దశాబ్దాల ఆశ, ఆవేదన, ఆకాంక్షలు ఉద్విగ్న భరితంగా మారిన ఈ రోజు, ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టిన సుదినంగా త
విజయ్దివస్ను పురస్కరించుకొని మంత్రి కే తారకరామారావు సాయుధ బలగాల గౌరవార్థం వారికి సెల్యూట్ అని ట్వీట్ చేశారు. ‘విజయ్దివస్ సందర్భంగా భారతదేశ ధైర్యవంతులైన, మనల్ని గర్వించేలా, సురక్షితంగా ఉంచుతున్�